May 02, 2024, 12:05 ISTగుమ్మలక్ష్మీపురంలో ఎండలు బీభత్సంMay 02, 2024, 12:05 ISTగుమ్మలక్మీపురం మండల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి గురువారం 1: 20 నిమిషాలు కు సగటు ఉష్ణోగ్రత 40 నుండి 50 ఉండటంతో జనాలు గ్రామంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు చెట్లు కిందలా తలదాచుకుంటున్నారు.స్టోరీ మొత్తం చదవండి
May 02, 2024, 17:05 IST/ఖానాపూర్ఖానాపూర్మూడు రోజులు ఎండలే ఎండలుMay 02, 2024, 17:05 ISTఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రాబోయే మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు 43 డిగ్రీల పగటి గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అన్నారు. రాబోయే మూడు రోజులపాటు పలు మండలాల్లో 44 నుండి 46 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. కొన్ని మండలాల్లో వడ గాలులు కూడా వీయవచ్చన్నారు.