కార్యకర్తలే పార్టీకి బలం బలగం: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్ మేట్ డివిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేసి బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.