

జమ్మలమడుగు నుంచి మహానాడుకు బయలుదేరిన భూపేష్ సేన
కడపలో జరిగే మహానాడు బహిరంగ సభకు జమ్మలమడుగు నుంచి పెద్ద సంఖ్యలో భారీగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లారు. గురువారం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి ఆధ్వర్యంలో 300 బస్సులు, 1, 000 కార్లలోబయలుదేరి వెళ్లారు. ముద్దనూరు రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. అనంతరం పార్టీనాయకులు, కార్యకర్తలు బహిరంగ సభకు ఉత్సాహంగా బయలుదేరారు.