![](https://media.getlokalapp.com/cache/46/9a/469a5a6de5901a2066ec0e3bac1c2386.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
బీఎస్ఎన్ఎల్ ను ఆధునీకరించేందుకు చర్యలు
బీఎస్ఎన్ఎల్ ను సాంకేతికంగా ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంద్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో బీఎస్ఎన్ఎల్ ఆస్థులను అమ్మకం మరియు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. విజయవాడ చుట్టుగుంట వద్ద ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను శుక్రవారం వెల్లడించారు.