చెక్కును ఎమ్మెల్యే కు అందజేసిన గ్రామీణ వైద్యులు
విజయవాడ వరద బాధితులకు ఆదుకునేందుకు నందికొట్కూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘంఅధ్యక్షుడు, బి వెంకటరమణ ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులు తమ వంతు సహకారంగా ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు 65, 800, రూపాయల చెక్కును మంగళవారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య కు మంగళవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛందంగా స్పందించి, విరాళాలు అందజేసి వారందరికీ అభినందనలు తెలిపారు.