May 11, 2024, 12:05 IST/వికారాబాద్
వికారాబాద్
రంజిత్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించుకుందాం: సీఎం
May 11, 2024, 12:05 IST
ఎంపీ రంజిత్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం తాండూర్ లో నిర్వహించిన జన జాతర సభలో సీఎం మాట్లాడుతూ. " ఆనాడు వైఎస్సార్ ఉన్నప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ప్రాజెక్టులు కట్టినం, నేడు అదే పాలన, అభివృద్ధి చేసుకుందామని. అందుకే చేవెళ్ల నియోజకవర్గం నుండి రంజిత్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించుకుందామని" అన్నారు.