![ప్రశ్నించే గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రశ్నించే గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు](https://media.getlokalapp.com/cache/06/e7/06e79a01c53786db6ff7773d589a8e8d.webp)
ప్రశ్నించే గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు
ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. డి మానిటైజేషన్ నుంచి ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం చేసిన అఘాయిత్యాలకు మోడీని దేశ బహిష్కరణ చెయ్యాలని వ్యాఖ్యనించారు. సమస్యలను పరిష్కరించటం మానేసి ప్రశ్నించే గొంతు నొక్కాలని మోడీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.