May 19, 2024, 17:05 IST/రామగుండం
రామగుండం
ఆపరేషన్ 'కగార్' ని తక్షణమే నిలిపేయాలి: జూపాక శ్రీను
May 19, 2024, 17:05 IST
ఆదివాసి హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం గోదావరిఖనిలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆర్ఎస్ఎస్, బిజెపి ఫాసిస్టు ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో చత్తిస్ఘడ్ అడవి ప్రాంతాల్లో 120 మందికి పైగా గిరిజనులను బూటకపు ఎన్కౌంటర్ లో హత్య చేసిందని ఈ హత్యలను ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.