![ధ్రువీకరణ పత్రం అందుకున్న తోయక జగదీశ్వరి ధ్రువీకరణ పత్రం అందుకున్న తోయక జగదీశ్వరి](https://media.getlokalapp.com/cache/85/39/8539efb216231c9379e78df8063e1394.webp)
ధ్రువీకరణ పత్రం అందుకున్న తోయక జగదీశ్వరి
కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరికి అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని మంగళవారం అందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం కురుపాం నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగదీశ్వరికి ధ్రువీకరణ పత్రాన్ని అందించి అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.