
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ కు ఆహ్వానం
శనివారం యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకం కార్యక్రమానికి కేసీఆర్కు ఆహ్వానం అనంతరం జరిగే యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా.. పూజారులు ఆహ్వానం పలికారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి ఈనెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆలయ పూజారులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.