May 21, 2024, 11:05 IST/ములుగు
ములుగు
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
May 21, 2024, 11:05 IST
ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా
నిర్వహించాలని ములుగు ఎమ్మెల్సీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సత్యపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఓలు, ఏపీఓలు, ఓపీఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఓటర్లు బ్యాలెట్ బాక్సులలో బ్యాలెట్ పేపర్ తో ఓటు వేస్తున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.