
విశాఖలో వృద్ధాప్య పింఛన్ అందజేత
గజపతినగరం మండలంలోని వేమలి గ్రామానికి చెందిన పున్నపురెడ్డి నారాయణమ్మ నడుముకు శస్త్ర చికిత్స చేయించుకుని విశాఖలో చికిత్స పొందుతోంది. అయితే జనవరి నెలకు సంబంధించి వృద్ధాప్య పింఛను వెల్ఫేర్ అసిస్టెంట్ సతీష్, టిడిపి నాయకులు కోరాడ మోహనరావులు విశాఖకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆ వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేశారు.