కాకర్లమూడిలో తెలుగుదేశం జనసేన శ్రేణులు ఇంటింటికీ ప్రచారం
పెడన పట్టణం శనివారం నాడు కాకర్లమూడి గ్రామంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు ఇంటింటికీ ప్రచారం చేశారు. నమూనా ఈవీఎం మెషీన్ చూపిస్తూ మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్ధిగా వల్లభనేని బాలశౌరి కి క్రమసంఖ్య 6 - గాజు గ్లాసు పై మొదటి వోటు, అలాగే పెడన అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్ధిగా కాగిత కృష్ణ ప్రసాద్ కి క్రమసంఖ్య 3 - సైకిల్ గుర్తుపై వేసి ఘన విజయం అందించాల్సిందిగా అభ్యర్ధించడం జరిగింది.