షాద్నగర్
మాజి ముఖ్యమంత్రి పై మండిపడ్డ రేవంత్ రెడ్డి
ఆంధ్రపాలకుల కంటే కేసీఆర్ మోసగాడని, తెలంగాణను దోచుకున్న ముసలి నక్క కేసీఆర్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పండిపడ్డాడు. శుక్రవారం షాద్ నగర్ రోడ్ షోలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ద్రోహం చేశారని ధ్వజమెత్తారు.