గజ్వేల్
అందుబాటులో పచ్చి రొట్ట విత్తనాలు
దౌల్తబాద్ మండల కేంద్రంలో గల అగ్రోస్ లో సబ్సిడీ లో జనుము, జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజులు అన్నారు ఆదివారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల రైతుల కోసం వర్షాకాలంలో వరి సాగు చూసి ముందు ఎరువు తయారి కోసం పచ్చి రొట్టె జిలుగు విత్తనాలను ప్రభుత్వం జరుగుతుందని ఆయన అన్నారు.