వైకాపా గెలుపు కోరి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి మంచి మెజారిటీతో గెలుపొందాలని కోరుకుంటూ, పీలేరుకు చెందిన అన్నమయ్య పిఆర్డి సలహా మండలి సభ్యులు డాక్టర్ షేక్ హబీబ్ బాష శనివారం ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. దర్గాపై చాదర్ కప్పించి, హజరత్ క్వాజా నిజాముద్దీన్ ఆలియా దర్గా ఇంచార్జ్ షరీఫ్ పీర్ సయ్యద్ మహమ్మద్ ఆల్మీ నిజామి చేత ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.