
నంద్యాల: శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శ్రీశైలం మహా పుణ్య క్షేత్రం ఉగాది బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు గురువారం చేశారు. బ్రహ్మోత్సవాలకు నంద్యాల, కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు నుండి 6 మంది డీఎస్పీ లు, 40 మంది సిఐ లు, 100 మంది ఎస్ఐ లు, సుమారు 1500 మంది సివిల్ పోలీసులు, 200 మందిన అర్మెడ్ పోలీసులు, 200 మంది పోలీసులు మరియు 100 మంది స్పెషల్ పార్టీ పోలీసు లను బందోబస్తు విధులలో ఉపయోగిస్తున్నారు.