బెల్లంపల్లి
నేడు బెల్లంపల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి ఈశ్వర్ పర్యటన
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ ఆదివారం బెల్లంపల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 6. 30 నిముషాలకు వన్ గ్రౌండ్లో తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో చిట్ చాట్ కార్యక్రమం, 9. 30కు ఏఎంసీ బీఆర్ఎస్ కార్యాలయంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. 10 గంటలకు విలేకరుల సమావేశంలో పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు.