కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం: ఇబ్రహీం
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల పనిచే యాలని ఇబ్రహీం అన్నారు. గురువారం షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని తొమ్మిది రేకుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటరు మహాశయులను అభ్యర్థించారు.