ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదు: రఘునాథ్
ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదని, దున్నపోతు మీద వాన పడినట్లు కదలని వ్యహారంలా మరిందని, పదే పదే వేడుకున్న కనికరం లేదని షాద్నగర్ పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు, పాడి రైతు నడికూడ రఘునాథ్ యాదవ్ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ పోల్ విరిగి షెడ్ పై పడే విదంగా ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదు అని ఆవేదన వ్యక్తపరిచారు.