
మండపేట: ఫించన్లు పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ళ
మండపేట లోని సంఘం కాలనీ-2లో మంగళవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఫించన్లు పంపిణి చేశారు. అనంతరం మాట్లాడుతూ భారత దేశంలోనే అత్యధికంగా పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పింఛన్ లభ్డిదారులకు ఒకటో తేదీన వారి ఇళ్ళకు వెళ్లి ఫించను ఇవ్వటం జరుగుతుందన్నారు.