కాంగ్రెస్ పార్టీలో భారిగా చేరికలు
భీమ్గల్ మండలం పిప్రీ గ్రామానికి చెందిన విడీసీ అధ్యక్షులు గుర్జికింది రంజిత్, మాజీ అధ్యక్షులు రౌతు యాదగిరి, రౌతు భూమన్న, తడా లింబన్న, తాడ దేవేందర్, తాంసరాజు, నవీన్, జంగం పురుషోత్తం, రౌతుశ్రీకాంత్, న్యాలకంటి దుర్గా, జంగం జలంధర్ తో కలసి మరో 20 మంది యువకులు సోమవారం ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.