విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు భార్యాభర్తలు దుర్మరణం
గంపలగూడెం మండల లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో భార్య-భర్తలు మృతి చెందారు. సంఘటన దళితవాడలో ఆదివారం రాత్రి జరిగింది. గోరంట్ల తిరుపతయ్య ఇంటికి ఏర్పాటయి ఉన్న సర్వీస్ వైరుకు దగ్గరగా, బట్టలు వేసుకునే (జిఐ)వైరుకు ఉన్నట్లు సమాచారం. బట్టలు తీసేందుకు ప్రయత్నించిన జమలమ్మ(48) వైరు పట్టుకోగానే విద్యుత్ షాక్ తో కింద పడింది. గమనించిన భర్త తిరుప. య్య (52)కూడా షాక్కు గురికావడ. తో అక్కడికక్కడే మృతి చెందాడు.