
కోదాడ నియోజకవర్గం
కోదాడలో రంగా థియేటర్ వద్ద మజ్జిగ పంపిణీ
సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహిళా సభ అధ్యక్షురాలు గరిణే ఉమా మహేశ్వరి శ్రీధర్ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా కోదాడలోని రంగా థియేటర్ వద్ద ఆదివారం 600 మందికి పైగా పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ఎండాకాలం మజ్జిగ సేవించడం ఆరోగ్యకరమని అన్నారు.