
ఉదయగిరి
ఉదయగిరి: మానవత్వాన్ని చాటుకుంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు
ఉదయగిరి పట్టణంలోని నార్త్ లో గల ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు బుధవారం స్వీట్లు పంపిణీ చేశారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు షేక్. మహమ్మద్ గౌస్ దాతృత్వం చాటుకుని విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలలోని ఉపాధ్యాయులు ఆ స్వీట్లను విద్యార్థులకు అందజేశారు. గతంలోనూ మహమ్మద్ గౌస్ ఇదే విధంగా పట్టణంలోని పలు పాఠశాలల లోని విద్యార్థులకు తనకు తోచిన సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.