తూర్పు గోదావరి జిల్లా - East-Godavari

వైసీపీ గెలుపుతోనే అభివృద్ధి : పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్
ప్రత్తిపాడు (తూ.గోదావరి) |

వైసీపీ గెలుపుతోనే అభివృద్ధి : పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్

వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తేనే మరింత అభివృద్ధిని చేసుకొని సంతోషంగా జీవిస్తామని పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జగన్ పాలనలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కూటమి పేరుతో మాయమాటలు చెప్పి ఓట్లకోసం వస్తున్నవారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని అన్నారు.

వీడియోలు


ఆంధ్రప్రదేశ్