May 09, 2024, 03:05 IST/
టీడీపీ విజయం ఖాయం: ఎమ్మెల్యే అభ్యర్థి భార్య
May 09, 2024, 03:05 IST
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో ఓటర్లు తమ తీర్పును ఓటింగ్కు ముందే చెప్తున్నారు. ఏపీ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్ గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే నూజివీడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి భార్య లక్ష్మి కమల కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. పైవీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. SHARE IT