వేమూరు
వైసిపి నుండి 10 మంది వలేంటీర్లు టిడిపిలో చేరిక
అమృతలూరు మండల పరిధిలోని యడవూరు గ్రామానికి చెందిన 10 మంది వైసీపీ వాలంటీర్లు శుక్రవారం టిడిప లో చేరారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు కరేటి లక్ష్మీ సౌజన్య, కేసాని వెంకట రమణ, కొక్కిలిగడ్డ ధనరాజ్, మొవ్వ అనగలక్ష్మి, కుర్రా హరిప్రియ, కూచిపూడి శిరీష, కనగాల రాజేస్, తోడేటి సుకన్య, చందోలు కృష్ణ మోహన్ వినుకొండ విక్టోరియా లను పార్టీ లోకి ఆహ్వానించారు. బొంత ఆంజనేయులు, కుర్రా లక్ష్మీనారాయణలున్నారు.