కందుకూరు
దువాలో పాల్గొన్న బుర్ర లక్ష్మీనారాయణ
కందుకూరు టౌన్ పెద్ద మసీదు నందు శుక్రవారం ప్రత్యేక దువాలో పాల్గొని తరువాత మత పెద్దల ఆశీస్సులతో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూధన్ కుమారులు బుర్రా లక్ష్మీనారాయణ ఇంటింటికి తిరుగుతూ రాబోయే ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న బుర్ర మధుసూదన్ ని క్రమ సంఖ్య మూడు మీద బటన్ నొక్కి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.