స్టేషన్ గన్ పూర్
నగదును పట్టుకున్న పోలీసులు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం దాసన్నగూడెం క్రాస్ వద్ద పోలీసులు శుక్రవారం వాహన తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా కేతావత్ బాబురావు, ఎల్కుర్తి గ్రామానికి చెందిన కే. ఉప్పలయ్య ఇద్దరు ఎలాంటి ఆధారాలు లేకుండా నగదును తరలిస్తున్నడంతో వారి వద్ద నుంచి రూ: 2, 38, 500లను స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేసి ఎన్నికల త్రిమేన్ కమిటీకి పంపించామని ఎస్సై తెలిపారు.